కృష్ణా: గన్నవరం రైతు బజార్లో బుధవారం కూరగాయల ధరలను కేజీల్లో అధికారులు ప్రకటించారు. సాధారణ కూరగాయలు తక్కువ ధరల్లో లభించగా, కొన్ని మాత్రం ఎక్కువ రేట్లతో అమ్ముడవుతున్నాయి. దోసకాయ రూ.18, వంకాయ రూ.24, ఉల్లిపాయలు రూ.26, దొండకాయలు రూ.28, బెండకాయలు రూ.26, బంగాళాదుంప రూ.29, బీట్రూట్ రూ.31, బీరకాయ రూ.35, టమాటా రూ.39, క్యారెట్ రూ.47, కాప్సికం రూ.69 గా ఉన్నాయి.