కోనసీమ: తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లిలో భక్తుల భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవనాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ పరిశీలించారు. అన్నదాన భవనంలో కిచెన్, స్ట్రీమింగ్ బాయిలర్లు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు పాల్గొన్నారు.