CTR: గుడిపాలలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంఘమిత్రులతో సమావేశమై ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. అనంతరం సంఘమిత్రలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.