SKLM: అక్రమ కేసులు పెట్టిన ఘనత గత వైకాపా ప్రభుత్వదే అని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నిన్న సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ప్రచారాలతో వైసీపీ నాయకులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీ టీడీపీ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టిందని ఆమె తెలిపారు.