GVMC 33వ వార్డ్ అల్లిపురంలో సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ, మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి సోమవారం రూ.1.44 కోట్లతో చేపట్టిన బీటీ రహదారి, డ్రైనెజ్ పనులకు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, నీటి నిల్వ సమస్యల నివారణకే ఈ పనులు ప్రారంభించామన్నారు.