ELR: ఉంగుటూరు బాదంపూడి సచివాలయాన్ని మంగళవారం ఎంపీడీవో ఆర్జి మనోజ్ తనిఖీ చేశారు. NPCI, GEO, MSME సర్వే పై సచివాలయం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పల్లె పండుగ కార్యక్రమంలో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్, పంచాయతీ, సచివాలయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.