VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ అంశం సద్దుమనిగే వరకు రెవిన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. స్టాక్ ఉండగానే ఇండెంట్ పెట్టేలా చూడాలన్నారు.