NDL: డోన్ పట్టణానికి చెందిన మండల సీపీఐ పార్టీ మాజీ కార్యదర్శి, లాయర్ ఖాసీం సాహెబ్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించగా మరణించారు . ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, టీడీపీ , వైసీపీ, కాంగ్రెస్ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. ఆయన సేవలను పొరలు కొనియాడారు.