NTR: నందిగామలోని ఓ పత్రికా విలేఖరి వెలది సుగుణశేఖర్ రావుని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గురువారం పరామర్శించారు. గుండెపోటు కారణంగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.