SKLM: ఈ నెల 15 నుంచి కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు శ్రీకాకుళం నగరంలోని బలగ నాగావళి నదీ తీరాన బాలాత్రిపుర కాల భైరవ పీఠం ఉంది. ఈ నెల 15 నుంచి కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు గణేష్ గురూజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయునికి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు.