NTR: జగ్గయ్యపేటలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ భాను పట్టణంలోని చెరుకూరు బజారులో వినాయకుని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఉదయ భాను యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ గణనాధునికి అర్చకులచే ప్రత్యేక పూజలు జరిపించారు.