NDK: మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ సమీపంలోని మరకతలింగేశ్వరుడికి మంగళవారం ఘనంగా రుత్వికులు పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణదాత, శ్రీకృష్ణ జ్యోతిష్యాలయం అధినేత కనుమర్లపూడి మస్తానరావు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో రుత్వికులు గణపతిపూజ, పుణ్యాహవచనంతో పాటు రుద్రాభిషేకం పూజలను వేదమంత్రాలతో నిర్వహించనున్నారు.