ASR: డుంబ్రిగూడ మండలం కురిడి పంచాయతీ పరిధిలోని మాల గొందివలసలో పాఠశాల నిర్మించాలని కోరుతున్నారు. పాఠశాల లేక కొండలు వాగలు దాటుకుంటూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పంతల చింత గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.