KDP: యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(ISO) ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. మొదట ప్రతినిధుల బృందం హెచ్వైఎం ఇంటర్నేషనల్ సీఈవో ఆలపాటి శివయ్య, ఆడిటర్ సుమా దేవి.. వీసీ ఆచార్య కే కృష్ణారెడ్డిని కలిశారు. అనంతరం ప్రిన్సిపల్ ఎస్.రఘునాథ రెడ్డితో సమావేశమయ్యారు. పలు డిపార్ట్మెంట్లను పరిశీలించారు.