విజయనగరం: పోలీసు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. కో-ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన 47 మంది పోలీసు ఉద్యోగుల పిల్లలకు రూ. 2.17లక్షలను మెరిట్ స్కాలర్షిప్స్ను అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి, కోరుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.