KRNL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు (శనివారం) ఉదయం 8:30 గంటలకు బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు.