NLR: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం అన్నారు. చెత్త నిర్ణయాల వల్ల వైసీపీ 151 నుంచి 11 కు పరిమితం అయ్యిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.