SKLM: ఈ నెల 20 – 31వ తేదీలోపు పెసా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ITDA PO యశ్వంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఏజెన్సీలో 41 పంచాయతీల్లో 102 గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు గ్రామసభల్లో ఓటుహక్కు ఉన్నవారు పాల్గొని ఉపాధ్య క్షులు, కార్యదర్శులను ఎన్నుకోవాలని సూచిం చారు. ఎన్నికల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.