VZM: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు వద్ద విలువైన సెల్ఫోన్లు, నగదు పర్సును చోరీ చేసిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చిన్ననాయుడు తెలిపారు. ప్రయాణీకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు.