CTR: శ్రీకాళహస్తి పట్టణంలో జైరాం వీధిలో రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుందని స్థానికులు అంటున్నారు. దీంతో అటుగా వెళ్లే వారికి దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో అవి నిండి, రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.