SKLM జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు , కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 53 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు ఎస్పీ తెలిపారు. ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.