సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఇటీవల కూటమి ప్రభుత్వం టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించింది. టీటీడీ సభ్యులుగా మరింత భక్తిశ్రద్ధలతో నిష్ఠతో ఉండాలనే ఉద్దేశంతో శనివారం గోవింద మాలధారణ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ సభ్యులుగా ఎన్నికైనందుకు గొప్ప అదృష్టంగా భావించి శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణం చేసుకుంటూ టీటీడీ అభివృద్ధికి మరింత కృషి చేస్తాననారు.