CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్త్రీ స్వేచ్ఛ-సాధికారితపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. మహిళలు నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మకుటం లేని మహారాణుల్లాగా వెలుగుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యారంగంలో రాణించాలని సూచించారు.