W.G: తాడేపల్లిగూడెంలో ఎక్సైజ్ అధికారుల సమావేశం ఇవాళ జరిగింది. మద్యం నాణ్యతకు ‘సురక్ష’ యాప్ దిక్సూచిగా పనిచేస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. మే 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం మద్యం షాపులను తనిఖీ చేసి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.