ASR: హిందూపురం వైసీపీ ఆఫీసు మీద దాడి చేయడం ఖండిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరకులోయలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించే విధంగా చేసుకున్నది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైసీపీకి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గమన్నారు.