GNTR: ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గోపీ మూర్తి, పీడీఎఫ్ నేత కే.ఎస్.లక్ష్మణరావు తదితరులు సోమవారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోపీ మూర్తిని లోకేశ్ అభినందించారు. పాఠశాల విద్యావ్యవస్థలో తెస్తున్న సంస్కరణల గురించి ఈ సందర్భంగా వివరించారు.