NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ గణేష్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.