NDL: బనగానపల్లె నియోజకవర్గం ప్రజలకు ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పండగలు, వేడుకలకు వచ్చేటప్పుడు పూలదండలు, బొకేలు, నాకోసం తీసుకురావద్దని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు సూచించారు. వాటి బదులు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆయన అన్నారు.