W.G: పెనుమంట్రలో ఇవాల ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ వ్యాధుల లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారికి పలు వైద్య పరీక్షలు చేసి ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే తమని సంప్రదించాలని ఏఎన్ఎం భాగ్య కుమారి సూచించారు. మీకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉన్న మాకు తెలియాపర్చాలని భాగ్య కుమారి తెలిపారు.