SKLM: పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం ఆయన పరిశీలించారు. శారీరిక దారుర్య పరీక్షలు నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని అధికారులను సూచించారు.