NDL: రాయలసీమ వాసులు రాజధానికి వెళ్లే రైలు మార్గం పనులు వేగంగా జరుగుతున్నాయి. నల్లమల అడవులోని దిగువమెట్ట- నంద్యాల మధ్య జరగాల్సిన డబ్లింగ్ పనులకు మోక్షం లభించింది. ‘కూటమి’ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆరు నెలల కిందట అనుమతులిచ్చింది. నల్లమల అటవీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సొరంగాల నిర్మాణానికి ఏడేళ్ల తర్వాత ప్రారంభయ్యయి.