TG: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను AEOలు చేపడుతున్నారు. కాగా, రైతు భరోసా వివరాల నమోదుకు ఇవాళే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. దీని కోసం AEO నుంచి ఫామ్ తీసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. rythubharosa.telangana.gov.in నుంచి కూడా ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 19,82,392 ఎకరాలకు రైతు భరోసా అందినట్లు అధికారులు పేర్కొన్నారు.