SKLM: ఎల్ఎన్ పేట మండల కేంద్రంలో గల వైయస్సార్ విగ్రహం వద్ద శుక్రవారం వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్ఎన్ పేట ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. చంద్రబాబు పూర్తిస్థాయిలో సూపర్ సిక్స్ అమలు చేయాలని అన్నారు