ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుక్రవారం విశాఖలో పర్యటించారు. సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి పల్లా సింహాచలం చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. సింహాచలం పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.