KNR: బోయినపల్లి మండలం విలాసాగర్ జడ్పీహెచ్ఎస్ నందు విద్యార్థులకు మత్తు పదార్థాలపై శుక్రవారం ఎస్ఐ రాజ్ కుమార్ అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు గంజాయి సేవించడం వల్ల జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై మత్తు పదార్థాలు సేవిస్తూ చెడు అలవాట్లకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు.