NLG: MGU తెలుగుశాఖ అధ్యాపకురాలు సి. అనిత కుమారి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మిత్ర కవిత్వం – సమగ్ర పరిశీలన అనే అంశంపై ప్రొఫెసర్ చింతకింది కాశీం పర్యవేక్షణలో పరిశోధన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన అనిత కుమారిని MGU వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపల్ అరుణ అభినందించారు.