HYD: జిల్లాలో ఇక నుంచి ప్రతివారం పాఠశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లను జిల్లా ఇంఛార్జి మంత్రిగా తానూ, కలెక్టర్, GHMC కమిషనర్ కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం చింతలబస్తీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని, తేడా వస్తే చర్యలు ఉంటాయన్నారు.