BPT: కొరిశపాడు మండలంలో రేపు అన్ని గ్రామ సచివాలయం వద్ద యోగా కార్యక్రమాలు జరుగుతాయని ఎండీవో రాజ్యలక్ష్మి శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మండలం మొత్తం మీద 19,680 మంది యోగాలో పాల్గొంటున్నట్లు ఎండీవో రాజ్యలక్ష్మి తెలియజేశారు. 135 సచివాలయ సిబ్బంది పాల్గొంటారన్నారు.