HYD: సనత్ నగర్ పరిధిలో శుక్రవారం 41 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత ఉన్నారు.