PDPL: గోదావరిఖని డైలీ కూరగాయల మార్కెట్ కోటి 20 లక్షల వ్యయంతో రోడ్డు,డ్రైనేజీ, షెడ్ల, నిర్మాణ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ అన్నారు. అన్ని రకాల సదుపాయాలతో కూరగాయల మార్కెట్ సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు హమాలీలను కలిసి అక్కడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.