మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో జరిగిన ఈ షూటింగ్లో చిరు, నయనతార, కేథరిన్లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.