AKP: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పాయకరావుపేట తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని పెంటకోట గ్రామంలో రెవెన్యూ ఏర్పాటు చేసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు.