CTR: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 19వ తేదీన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.