ప్రకాశం: గిద్దలూరు శ్రీనివాస్ విక్టరీ షోటోకన్ కరాటే ట్రైనింగ్లో శిక్షణ పొందిన విద్యార్థులు చెన్నై నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో సత్తా చాటారు. ఐదు గోల్డ్ మెడల్స్, ఆరు సిల్వర్ మెడల్స్ సాధించారు. మెడల్స్ గెలుపొందిన విద్యార్థులను MLA అశోక్ రెడ్డి అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు రాణించి, పుట్టిన ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.