KRNL: పార్లమెంట్లో రాజ్యాంగంపై జరిగిన చర్చలో భాగంగా గత ఐదేళ్లలో ఏపీలో చీకటి పాలన జరిగిందని నంద్యాల MP డా. బైరెడ్డి శబరి విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంత రాజ్యాంగంతో పాలించి, ప్రతి రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇవన్నీ భరించిన ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని గెలిపించారని, జగన్ని ప్రజలు ఇంటికి పంపించారని శబరి ఆరోపించారు.