పశ్చిమగోదావరి: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆర్డీవో దాసి రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలు నుంచి అందుబాటులో ఉంటారని కావున ప్రజలు తమ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను, దరఖాస్తులను అందించాలని కోరారు.