CTR: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా భీమనేని చిట్టిబాబు నాయుడును నియమిస్తూ జాతీయ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర కమిటీ నియామకాలలో భాగంగా పాలసముద్రం మండల కేంద్రానికి చెందిన తనకు 2వ సారి రాష్ట్ర పదవి రావడానికి సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.