AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎల్ఎస్ డీజీఎస్ కార్యాచరణ ప్రణాళికలపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రెండో రోజు శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం, పారిశుద్యం, సురక్షిత మంచినీరు, గ్రామాల్లో అభివృద్ధి పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.