KDP: బద్వేల్ (2019) టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ మంత్రి నారా లోకేశ్ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందించారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరినట్లుగా తెలిపారు.