PDPL: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా 2025- 26 ఆర్థిక సంవత్సరం జమా, ఖర్చులు 2026 -27 అంచనా ఆమోదించారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని సీఈవో మల్లేశం తెలిపారు.